సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పర్యటన

67பார்த்தது
సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పర్యటన
రాజేంద్రనగర్ బాబుల్ రెడ్డి నగర్ లో జీహెచ్ఎంసీ సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్ తో కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నర్సాబాయి కుంటలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, వర్షం వచ్చినప్పుడు డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నిండి ఇళ్లల్లోకి ముగురు నీరు చేరుతుందని ఎమ్మెల్యేకు వివరించారు. నూతనంగా సీసీ రోడ్లు వేయాలని స్థానిక ప్రజలు కోరారు.

தொடர்புடைய செய்தி