భారీ వర్షం వల్ల స్తంభించిన జన జీవనం

84பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షం దంచి కొట్టింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలోని వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం వల్ల జన జీవనం స్థావించిపోయింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలో పలు కంపెనీలు ఉండడంతో వర్షం కురుస్తున్నప్పటికి పనికి వెళ్లే వారు గొడుగులు పట్టుకుని డ్యూటీకి వెళ్తున్నారు.

தொடர்புடைய செய்தி