బాచుపల్లి లో సి బి ఎస్ సి కోకో టోర్నమెంట్

64பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి లో 2024 సీబీఎస్సీ సీజన్ 7 వ కోకో టోర్నమెంట్ పోటీలకు హైదరాబాద్ వి ఆర్ ఎస్ విజ్ఞాన్ జ్యోతి పాఠశాల వేదికగా ఆదివారం నిర్వహిస్తుంది. ఈ పోటీలను బాలానగర్ అదనపు డీసీపీ సత్యనారాయణ, బాలానగర్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హనుమంతరావు, ఆసియా కోకో బంగారు పతక విజేత ప్రమోద్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 5500 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు.

தொடர்புடைய செய்தி