అందుబాటులోకి అధునాతన రోబోటిక్ సర్జరీ

69பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారంలో హైదారాబాద్ లో మొట్టమొదటిసారి పేషంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని మల్లారెడ్డి నారాయణ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి బుధవారం అందుబాటులోకి తెచ్చింది. నటి జయసుధ మాట్లాడుతూ తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, క్రిటికల్ స్టేజ్ లో ఉన్న పేషంట్ల కు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி