వాహనం ఢీకొని వ్యక్తి మృతి

71பார்த்தது
అతివేగంగా వచ్చిన ఓ వాహనం ఢీ కొట్టిన ఘటనలో తలకు బలమైన గాయం కావాడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం దుండీగల్ పోలిస్ స్టేషన్ పరిధిలో గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వద్ద జరిగింది. సూరారం వైపు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி