ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి దీప్తి

69பார்த்தது
ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తి కి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం, వరం‌గల్‌లో 500 గజాల స్థలం, కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షలు బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

தொடர்புடைய செய்தி