రాంనగర్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రచారం

61பார்த்தது
రాంనగర్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రచారం
రాంనగర్ డివిజన్ లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మంగళవారం ప్రచారం నిర్వహించారు. సికింద్రబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఉద్యమ కారుడైన పద్మరావుని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో బీఆర్ఎస్ యువ నాయకులు ముఠా జైసింహ, రామేశ్వర్ గౌడ్, విష్ణువర్థన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி