గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘం ఎన్నిక

52பார்த்தது
తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది నూతన కమిటీ ఎన్నికయ్యింది. మంగళవారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో అధ్యక్షుడిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా రవీందర్, సెక్రటరీగా స్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టింది.

தொடர்புடைய செய்தி