ముఠా నరేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహ పంపిణీ కార్యక్రమం

56பார்த்தது
ముఠా నరేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహ పంపిణీ కార్యక్రమం
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని సిద్ధం శెట్టి అపార్ట్మెంట్ దగ్గర సీనియర్ నాయకులు ముఠా నరేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాకేష్ కార్యదర్శి శ్రీకాంత్ ముచ్చ కుర్తి తదితరులు పాల్గొన్నారు

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி