ఈత సరదా.. ఇద్దరు యువకుల గల్లంతు

80பார்த்தது
ఈత సరదా.. ఇద్దరు యువకుల గల్లంతు
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్కెల్ గూడ గ్రామంలోని మధ్యాహ్నం సమయంలో పశ్చిమ బెంగల్ కి చెందిన యువకులు నెల్సన్, (35), దీపూ (29) ఈత కోసం అరికేలగుడ వద్ద కోమాటి కుంటాకు వెళ్లారు. ఈతకు దిగిన ఆ ఇద్దరు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకోని కుంటలో యువకుల మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி