హైడ్రా పేరుతో పేద ప్రజలను భయపెట్టడం సరైనది కాదు

80பார்த்தது
హైడ్రా పేరుతో పేద ప్రజలను భయపెట్టడం సరైనది కాదు
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పేద ప్రజల ఇండ్లను కూల్చే ఆలోచనలో కొంతమంది ఉన్నారని పనికట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చాలా బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నారని హైడ్రా పేరుతో పేద ప్రజలను ఆందోళనకు గురి చేస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టబోమని జవహర్నగర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி