గుండ్ల పోచంపల్లి మున్సిపల్ లో సాధారణ సమావేశం

61பார்த்தது
గుండ్ల పోచంపల్లి మున్సిపల్ లో సాధారణ సమావేశం
గుండ్ల పోచంపల్లి మున్సిపల్ సంఘ కార్యాలయము నందు చైర్ పర్సన్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన పురపాలక సంఘ సాధారణ సమావేశము సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ - మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పురపాలక సంఘం నందు జరుగుతున్న అభివృద్ధి పనులపై సర్వే నిర్వహించి నిధులను ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி