మా పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయి: బీఆర్ఎస్

52பார்த்தது
మా పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయి: బీఆర్ఎస్
బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఇందులో కిందిస్థాయి పోలీసుల పాత్ర ఉందని ఆరోపిస్తూ డీజీపీ జితేందర్ కు గురువారం ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, సంజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి పోలీసులు ఈ దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల పై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி