400 మీటర్ల జెండాతో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

73பார்த்தது
కూకట్ పల్లి నియోజకవర్గం బోయిన్ పల్లి డివిజన్ పరిధిలో లాంగ్ నేషనల్ ఫ్లాగ్ 400 మీటర్ల తిరంగా ర్యాలీలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 1200 మంది విద్యార్థులతో ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி