ఆదివాసీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క,

69பார்த்தது
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని ఆదివాసీ భవన్లో జరుగుతున్న వేడుకల్లో మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ట్రేకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి సంప్రదాయ నృత్యలతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వారి వేషధారణలు, నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

தொடர்புடைய செய்தி