గుడుంబా తయారు చేస్తున్న ముఠా అరెస్ట్ చేసిన పోలీసులు

69பார்த்தது
నల్ల బెల్లం పటిక మరిగించి గుడుంబా తయారు చేసే నల్లగొండ జిల్లాలో అమ్ముతున్న ముఠాను మంగళవారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేశారు లాతూర్ నుండి బెల్లం తో పాటు స్పటిక ను బేగంబజార్ తరలిస్తున్న ఓ ముఠా ను రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ A టీమ్, సభ్యులు రెడ్ అండ్ గా పట్టుకున్నారు వారి వద్ద నుండి పది లక్షల రూపాయల విలువ చేసే బెల్లం స్పటిక తో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி