జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన.. నీళ్లు. ఆహారం ఫ్రీ

58பார்த்தது
జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన.. నీళ్లు. ఆహారం ఫ్రీ
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శనివారం కీలక ప్రకటన చేశారు. వినాయక నిమజ్జనం రోజు జీహెచ్ఎంసీ అధ్వర్యంలో ఉచితంగా ఆహారం, నీళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 15, 000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆధికారులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ట్యాంక్ బండ్ సహా ఇతర చెరువుల వద్ద అన్ని రకాల నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி