సీఆర్పీఎఫ్ జవాన్ల తిరంగ ర్యాలీ

84பார்த்தது
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఆర్పీఎఫ్ జవాన్లు బుధవారం చాంద్రాయణగుట్ట నుంచి చార్మినార్ కట్టడం వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు. బైక్ లపై జెండాలు పెట్టుకొని దారి పొడవునా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. దీంతో చార్మినార్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

தொடர்புடைய செய்தி