బహదూర్ పురా ఎమ్మెల్యేతో కలిసి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం

56பார்த்தது
నవాబ్ సహాబ్ కుంట డివిజన్ పరిధిలోని తిగల్ కుంటలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ తో కలిసి మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రచారంలో స్థానిక ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி