పెండింగ్‌ అభివృద్ది పనులను వెంటనే ప్రారంభించాలి

63பார்த்தது
పెండింగ్‌ అభివృద్ది పనులను వెంటనే ప్రారంభించాలి
దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని పార్టీ కార్యాలయంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే & డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని లోని మంజూరు అయి పెండింగ్ లో ఉన్న పనుల పై సుదీర్ఘంగా చర్చించారు. అదే విధంగా ముఖ్యంగా అవసరం ఉన్న చోట పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி