నిరుద్యోగులకు భారీ శుభవార్త

55பார்த்தது
నిరుద్యోగులకు భారీ శుభవార్త
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 604 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ చదివిన వారు అర్హులు. అక్టోబర్ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

தொடர்புடைய செய்தி