హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ

76பார்த்தது
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లను ప్రకటించింది. హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన లాడ్వా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. అదే విధంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరణ్ చౌదరి కుమార్తె శృతి చౌదరికి సైతం బీజేపీ సీటు కేటాయించింది. ఆమె తోషమ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగనున్నారు.

தொடர்புடைய செய்தி