గిన్నిస్‌ రికార్డ్: రేడియోలతో ఇంటిని మ్యూజియంలా మార్చేశాడు

71பார்த்தது
యూపీలోని అమ్రోహాకు చెందిన రామ్‌సింగ్‌ బౌద్ధ్‌ అనే వ్యక్తి వివిధ రకాల రేడియోలతో ఇంటిని మ్యూజియంలా మార్చారు. ‘రేడియో మ్యాన్‌’గా పేరున్న ఆయన 1250 రేడియోలు సేకరించి గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కారు. ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌కీబాత్‌’ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొంది 2014 నుంచి పదేళ్లుగా రేడియోలు సేకరిస్తున్నట్టు రామ్‌సింగ్‌ తెలిపారు. ఢిల్లీ ఆకాశవాణి భవనంలోని మ్యూజియానికి ఆయన 137 రేడియోలను బహుమతిగా అందించారు.

தொடர்புடைய செய்தி