గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల

69பார்த்தது
గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల
తెలంగాణలో నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ (TGPSC) సోమవారం హాల్‌టికెట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌ (హెచ్‌ఎండీఏతో సహా) పరిధిలో పరీక్షలు జరగనున్నాయి.

தொடர்புடைய செய்தி