స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గుడ్‌న్యూస్

52பார்த்தது
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గుడ్‌న్యూస్
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బ్యాంకుకు చెందిన ‘అమృత్ కలశ్’ డిపాజిట్ స్కీమ్ గడువుని మళ్లీ పెంచింది. సెప్టెంబర్ చివరితో ఈ స్కీమ్ ముగిసిపోవాలి. అయితే మరో ఆరు నెలలు పొడిగించడం వల్ల 2025 మార్చి 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 400 రోజులు. జనరల్ ఖాతాదారుకి 7.10% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 50 7.60 శాతం వడ్డీ ఇస్తుంది.

தொடர்புடைய செய்தி