దేశ సుభిక్షతకు కారణం మోక్షగుండం విశ్వేశ్వరయ్య

78பார்த்தது
దేశ సుభిక్షతకు కారణం మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ రాజారాంప్రకాష్ మాట్లాడుతూ దేశప్రగతికి ప్రతీకలైన ఎన్నో నిర్మాణాలు జాతికి అందించి దేశంలో ఎన్నో ప్రాంతాలు సుభిక్షంగా ఉండటానికి కారణమైన మహనీయుడు విశ్వేశ్వరయ్య అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி