నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగుర్ మండలంలోని సిఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ పంపుసెట్ లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ సి ఎం డి ముషారఫ్ ఫారుఖ్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.