మక్తల్: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

69பார்த்தது
మక్తల్: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పలువురు బాధితులకు ఎమ్మెల్యే శ్రీహరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంత్ రెడ్డికి రూ. 18000, మదన్ పల్లి రాజు రూ. 27000, ఎడివెళ్లి పద్మ రూ. 22000 సీఎం సహయ నిది చెక్కులను అందించారు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. సీఎం సహాయ నిధి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி