మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం

64பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రం అరగంట వ్యవధిలో పూర్తిగా మారిపోయింది. పట్టణం మీద మేఘాలు కమ్ముకుని, ఉన్నట్టుండి కుండపోతగా భారీ వర్షం కురిసింది. దసరా పండుగ పనులలో నిమగ్నమైన ప్రజలకు ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేస్తూ పరుగులు తీశారు. కాగా పట్టణంలో వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు కాస్త ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி