అంతక్రియలకు ఆర్థిక సహాయం

77பார்த்தது
అంతక్రియలకు ఆర్థిక సహాయం
నవాబుపేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన హాజీపూర్ సాయన్న 75 సంత్సరాలు అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది. ఎంపీ డీకే. అరుణ వారి మృతికి సంతాపం తెలిపారు. ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో కొండాపూర్ స్థానిక బీజేపీ నాయకులు 5000/-రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాఘవేందర్ రెడ్డి, శాంతయ్య, లక్ష్మి నారాయణ, వడ్ల రాఘవేంద్ర చారి, కే. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி