రోడ్డు ప్రమాదం... ఇద్దరికి తీవ్ర గాయాలు

62பார்த்தது
రోడ్డు ప్రమాదం... ఇద్దరికి తీవ్ర గాయాలు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం కుచ్చర్కల్ లో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వారు నవాబుపేట మండలం కారూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி