నిమజ్జనం రోజు జాగ్రత్తలు వహించాలి: సీఐ

80பார்த்தது
నిమజ్జనం రోజు జాగ్రత్తలు వహించాలి: సీఐ
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోలీసులు మండలంలోని వివిధ గ్రామాలలో వినాయక మండప నిర్వాహకులకు పోలీసులు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగార్జున గౌడ్ మాట్లాడుతూ. వినాయక విగ్రహాలు ప్రతిష్టించిన నిర్వాహకులు గొడవలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఏదైనా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపాజీ, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி