రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు మృతి

84பார்த்தது
రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు మృతి
రైలు ఢీకొని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఆదివారం దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపిన వివరాల ప్రకారం. దేవరకద్ర సమీపంలో డోకూర్ శివారులో ఒక వ్యక్తి, ఉన్న కోటకదిరే శివారులో మరో వ్యక్తి రైలు కింద పడి మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. మృతదేహాలు ఎవరైనా గుర్తిస్తే 9441273164 నెంబర్ కు ఫోన్ చేయగలరని తెలిపారు.

தொடர்புடைய செய்தி