మహిళల సాధికారత ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది: ఎమ్మెల్యే

70பார்த்தது
మహిళల సాధికారత ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది: ఎమ్మెల్యే
మహిళల సాధికారత ద్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం దేవరకద్రలో మాట్లాడుతూ. మహిళా శక్తి క్యాంటీన్లను తీసుకువచ్చామని, ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునేందుకు శిల్పారామంలో ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేశామని, స్కూల్ యూనిఫాలు కుట్టే బాధ్యత, అమ్మ పాఠశాలలు పనులు సైతం మహిళా సంఘాలకు కేటాయించామని తెలిపారు, అక్టోబర్ 2నుండి రేషన్ కార్డ్ లు ఇస్తామని, దసరాకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామనన్నారు.

தொடர்புடைய செய்தி