డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి: డీకే అరుణ

68பார்த்தது
డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం నర్వ మండల కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు అభియాన్ కార్యక్రమంలో డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి సభ్యత్వ నమోదు చేయించారు. బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించాలని, మోడీ విధానాలు, అభివృద్ధి వివరించాలని తెలిపారు. స్థానిక సంస్థలల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி