దేవరకద్ర: ప్రజలు విశ్వసించిన ప్రధాని మోదీ.. ఎంపి డీకే అరుణ

65பார்த்தது
దేవరకద్ర: ప్రజలు విశ్వసించిన ప్రధాని మోదీ.. ఎంపి డీకే అరుణ
దేశ రక్షణ, అభివృద్ధి, సంక్షేమం ప్రధాని మోదీ నేతృత్వంలోనే సాధ్యపడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం కందూరు నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మోడీపై భరోసాతోనే 3వ సారి ప్రజలు బిజెపికి పట్టం కట్టారని, హరియాణలో బీజేపీ గెలుపొంది. హైట్రిక్ సాధించడంపట్ల ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి వ్యక్తం చేశారని అన్నారు.

தொடர்புடைய செய்தி