అలంపూర్: బాపు బాటలో సత్యశోధన పాదయాత్ర

73பார்த்தது
అలంపూర్: బాపు బాటలో సత్యశోధన పాదయాత్ర
గట్టు మండల కేంద్రానికి చెందిన మఠం నాగయ్య స్వామి డాక్టర్ విజయ్ కుమార్ సార్ పాదయాత్ర కు సంఘీభావ ప్రకటించాడు. వేయి కిలోమీటర్ల పాదయాత్ర శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో విజయవంతం కావాలని, పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందు లేకుండా ఉమామహేశ్వరం క్షేత్రం చేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని మఠం నాగయ్య స్వామి కోరుకున్నాడు.

தொடர்புடைய செய்தி