వినాయకుడి లడ్డూని దొంగతనం చేసిన ఐదుగురు దుండగులు (వీడియో)

68பார்த்தது
తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాలలో వినాయకుడికి విశేష పూజలు చేస్తున్నారు. మన దగ్గర గణేశుడికి ఎంత ప్రాధాన్యతను ఇస్తారో.. ఆయన చేతిలో ఉండే లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అయితే మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూని ఐదుగురు దుండగులు చోరీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలు నమోదయ్యాయి.

தொடர்புடைய செய்தி