ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం 'ఎక్స్’ సేవలను నిలిపివేసిన ఎనిమిది దేశాలు

50பார்த்தது
ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం 'ఎక్స్’ సేవలను నిలిపివేసిన ఎనిమిది దేశాలు
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం 'ఎక్స్' సేవలపై బ్రెజిల్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. స్థానికంగా తమ దేశంలో కంపెనీ తరపున ఓ ప్రతినిధిని మస్క్ నియమించకపోవడంతో బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ ఈ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఎక్స్ పై బ్యాన్ విధించిన దేశాల జాబితాలో బ్రెజిల్ తో పాటు, చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్, పాకిస్తాన్, తుర్కెమెనిస్తాన్ దేశాలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி