నెయ్యిలో నాణ్యతపై సందేహాలు

67பார்த்தது
నెయ్యిలో నాణ్యతపై సందేహాలు
శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో ప్రసాదం తయారీకి కొంటున్న నెయ్యిలో నాణ్యతపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కొన్ని ఆలయాల అధికారులు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడి.. ప్రైవేటు డెయిరీలకు దాసోహం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో విశాఖ, కృష్ణా విజయ డెయిరీ, సంగం, విజయ బ్రాండ్, నందిని డెయిరీల నెయ్యినే ప్రధాన ఆలయాల్లో ప్రసాదాలకు వినియోగించేవారు. వైసీపీ హయాంలో తక్కువ ధర పేరిట ప్రైవేటు డెయిరీ నుంచి నెయ్యి కొనడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

தொடர்புடைய செய்தி