పారాలింపిక్స్​లో భారత్‌కు 5వ బంగారు పతకాన్ని అందించిన క్లబ్ త్రోయర్ ధరంబీర్

83பார்த்தது
పారాలింపిక్స్​లో భారత్‌కు 5వ బంగారు పతకాన్ని అందించిన క్లబ్ త్రోయర్ ధరంబీర్
పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు ప‌త‌కాల మోత మోగిస్తున్నారు. తాజాగా భార‌త్ ఖాతాలో మ‌రో రెండు ప‌త‌కాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ధరంబీర్ నైన్ స్వ‌ర్ణం ప‌త‌కంతో మెరిశాడు. బుధ‌వారం అర్ధరాత్రి దాటాక జ‌రిగిన ఫైన‌ల్లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధ‌రంబీర్‌ ప‌సిడి ప‌త‌కాన్ని సాధించాడు. పారాలింపిక్స్ చ‌రిత్ర‌లోనే క్లబ్ త్రో ఈవెంట్‌లో గోల్డ్‌మెడ‌ల్ గెలుచుకున్న తొలి భార‌త‌ అథ్లెట్‌గా ధ‌రంబీర్ నిలిచాడు.

தொடர்புடைய செய்தி