యాదాద్రికి పోటెత్తిన భక్తులు

85பார்த்தது
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దసరా సెలవులకుతోడు ఆదివారం కూడా కలిసి రావడంతో భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యకల్యాణం నిర్వహించే సమయానికి మెట్ల దారిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూలైన్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఉచిత ప్రవేశ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

தொடர்புடைய செய்தி