'మూసీ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటోంది'

72பார்த்தது
'మూసీ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటోంది'
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుంది. మూసీని కాంగ్రెస్‌ ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.లక్షన్నర కోట్లు అప్పు చేయడం దుర్మార్గం. పాలకులు చేస్తున్న అప్పులతో ప్రజలపై భారం పడుతుంది. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నాం' అని తెలిపారు.

தொடர்புடைய செய்தி