దివాళాకోరు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం: KTR

59பார்த்தது
దివాళాకోరు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం: KTR
కాంగ్రెస్‌ ప్రభుత్వం దివాళాకోరు రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలనలో మార్పు అంటే ఇద్దరు BRS కార్యకర్తలను హత్య చేయడమా? అని ప్రశ్నించారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేరలేదు.. కేవలం సన్న వడ్లకే రూ. 500 బోనస్‌ ఇస్తామంటున్నారని ఫైర్ అయ్యారు.

தொடர்புடைய செய்தி