ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ (వీడియో)

61பார்த்தது
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ క్రమంలో అమరావతి, పోలవరం నిధులు, రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

தொடர்புடைய செய்தி