CCTV: మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్

76பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో అక్టోబర్ 10 న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అభయ్ అలియాస్ లక్కీ త్రిపాఠి హైవేపై భారీ వేగంతో కారులో వెళ్తుండగా.. మలుపు తిరుగుతున్న ఒక ఇంజనీర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇంజనీర్ అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி