సంక్షేమ పథకాల రూపకల్పనకు కుల గణన ముఖ్యం: చిరాగ్ పాశ్వాన్

54பார்த்தது
సంక్షేమ పథకాల రూపకల్పనకు కుల గణన ముఖ్యం: చిరాగ్ పాశ్వాన్
సంక్షేమ పథకాల రూపకల్పనకు, వాటి అమలుకు కుల గణన ముఖ్యమని కేంద్ర మంత్రి, ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌ తెలిపారు. పాట్నాలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కులగణన విషయంలో తమ పార్టీ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందన్నారు. సంక్షేమ పథకాలకు సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించడంలో ప్రభుత్వానికి కుల గణన సహాయపడుతుందని అన్నారు. కుల గణనను హృదయపూర్వకంగా సమర్ధిస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி