Breaking: తగలబడిన ప్యాసింజర్ రైలు(వీడియో)

36561பார்த்தது
బిహార్ లోని లఖిసరయిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్నా-ఝార్ఖండ్ ప్యాసింజర్ ట్రైన్ లో మంటలు చెలరేగడంతో పలు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రయాణికులు కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ ప్రకటన చేయాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி