వినాయక నిమజ్జనం చేస్తుండగా బోటు బోల్తా (షాకింగ్ వీడియో)

59பார்த்தது
ముంబైలోని వెర్సోవాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అంధేరీ ఛా రాజా నిమజ్జనం సందర్భంగా సముద్రంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி