తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన అమూల్ డెయిరీ

83பார்த்தது
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన అమూల్ డెయిరీ
తిరుమల లడ్డూ వివాదంపై ఇండియన్ డెయిరీ బ్రాండ్ అమూల్ స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తామెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని వివరణ ఇస్తూ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ‘‘టీటీడీకి మేమే నెయ్యి సరఫరా చేశామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీకి మేమెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని తెలియజేయాలనుకుంటున్నాం’’అని అమూల్ మాతృసంస్థ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.

தொடர்புடைய செய்தி